రాజస్థాన్ సబార్డినేట్ మరియు మినిస్టీరియల్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (RSMSSB) రిక్రూట్మెంట్ 2025లో 52,453 గ్రూప్ D పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు 21/03/2025న ప్రారంభమవుతుంది మరియు 19/04/2025న ముగుస్తుంది.
ఉద్యోగ ఖాళీలు: 52,453
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 21/03/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 19/04/2025
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- గ్రూప్ డి: పదో తరగతి
ఖాళీల వివరాలు
- గ్రూప్ డి: 52,453
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment