భారత రైల్వే సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, మరియు అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15, 2024 నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 14, 2024. దీనికి సంబందించిన పూర్తి విషయాల కొరకు నోటిఫికేషన్ చదవండి.
ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment