
టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదారాబాద్, తిరుపతి, కర్నూలులో 790 ఉద్యోగాలున్నాయి. జాబ్ మేళా వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగావకాశాలు అందిస్తోంది. జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ నెల 6 వ తేదీన కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలో 13 ప్రముఖ కంపెనీలు తమ సంస్థలలో ఉద్యోగులను భర్తీ చేసేందుకు పాల్గొనున్నాయి." width="1080" height="1350" /> ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ నెల 6 వ తేదీన కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలో 13 ప్రముఖ కంపెనీలు తమ సంస్థలలో ఉద్యోగులను భర్తీ చేసేందుకు పాల్గొనున్నాయి. అమెజాన్ , బిగ్ బాస్కెట్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, నవ భారత్ ఫర్టెలైజర్స్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా 790 ఉన్నాయి." width="1080" height="1350" /> ఈ జాబ్ మేళాలో అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, నవ భారత్ ఫర్టెలైజర్స్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా 790 ఉద్యోగాలు ఉన్నాయి. కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అక్టోబర్ 6 ఉదయం 09 గంటల నుంచి ఈ ఉద్యోగమేళా జరగనుంది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు." width="1080" height="1350" /> టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అక్టోబర్ 6 ఉదయం 09 గంటల నుంచి ఈ ఉద్యోగమేళా జరగనుంది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ ,పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు." width="1080" height="1350" /> ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటుంది. అదే విధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ ,పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు.జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8500783459, 8309283980, 8374376305 నెంబర్లలో సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment