సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీని ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ అనుభవం కలిగి, టెట్ పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
బీఈడీ చేసిన అభ్యర్థులకు డబుల్ ధమాకా. అది ఎలానంటే జూలై 1 వ తేదీ నుండి డీఎస్సీ ప్రకటన ఇస్తామని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. బీ ఈ డీ చేసిన అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఒక పక్కన పిల్లలకు బోధిస్తే సబ్జెక్ట్ వస్తుంది. మనం టీచర్ పోస్ట్ కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. మంచి అవకాశం అని కూడ చెప్పవచ్చు. పిల్లలకు బోధించే కంటెంట్ నుండీ ఎక్కువ ప్రశ్నలు రానున్నాయి.
అలా డీఎస్సీకి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఇలా డబ్బులు సంపాదించుకొన్నట్టు ఉంటుంది. అదే విధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు బడుల్లో బోధిస్తున్న వారికి కూడ మంచి ప్రిఫరెన్స్ కూడ ఉంటుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం, శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్లుగా పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లుప్రిన్సిపల్ ఏ. జోత్స్న తెలిపారు.
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీని ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ అనుభవం కలిగి, టెట్ పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు విద్యార్హత సాఫ్ట్ కాపీని జూలై 3 వ తేదీలోపు mjpapbcwrei spalamaner@gmail.com చేయాలని సూచించారు. వివరాలకు 95157 64818 నంబర్లో సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment