Mother Tongue

Read it Mother Tongue

Monday, 20 March 2023

మౌర్యుల పూర్వయుగము

మౌర్యుల పూర్వయుగము 600 BC - 300 BC

  • దీనిని-"Pre - Mauryan యుగం" అంటారు
  • దీనిని "షోడస మహాయుగం / బుద్దుడి యుగం" అంటారు

మౌర్యుల యుగంనకు ముందుగల రాజ్యాలు :

  1. మగధ రాజ్యము - రాజగృహం/శిరివ్రజ తరువాత పాఠలపుత్రం (పొట్నా)
  2. వట్టి/ అచ్చవి రాజ్యము - వైశాల
  3. అంగ రాజ్యము - చంప
  4. వత్స రాజ్యము - కౌశాంభి
  5. మల్ల రాజ్యము - కుతీనగరము (UP), పావ ( Bheehar)
  6. కురు రాజ్యము - హస్తినాపూర్
  7. పాంచాల రాజ్యమ - ఆహిచ్చ, కాంపిల్య
  8. శౌరసేన - మదుర
  9. మత్స్య రాజ్యము - విరాట నగరం [ జైపూర్]
  10. చేది రాజ్యము - సుక్తిమతి
  11. అవంతి - ఉజ్జయిని (MP)
  12. కోసల రాజ్యము - శ్శ్రావస్తి (UP)
  13. కాశీ రాజ్యము - వారణాసి
  14. అస్మక రాజ్యము - పోదన [బోదన్ NzB] అస్మకరాజ్యం
  15. గాంధార రాజ్యం - తక్షశిల [Pak - రావల్పిండి - ఇస్లామాబాద్]
  16. తంబూజ రాజ్యం - రాజగృహం (PAK)

అంగుత్తరనికాయ ప్రాతి) అను బౌద్ధగ్రంధం పైన పేర్కొన్న 16 రాజ్యాలను గూర్చి తెలుపును

మగధరాజ్యము:
6oo Bc నుండి 300 BC వచ్చేసరికి మగధ రాజ్యం మిగత 15 రాజ్యాలను జయించి సామ్రాజ్య శక్తిగా ఎదిగింది.

మగద రాజ్యాన్ని షోడస మహాయుగంలో 3 రాజవంశాలు పాలించాలి.

  1. హార్యాంక వంశము
  2. శిశునాగ వంశము
  3. నంద వంశము

హర్యాంక వంశము

1) బింబిసారుడు
  1. ఇతను హార్యంక వంశ స్థాపకుడు
  2. రాజ్యవిస్తరణకు బహుముఖ విదానాన్ని అనుసరించాడు
  1. యుద్ధాలు చేయడం: అంగరాజ్యాన్ని జయించాడు
  2. వైవాహిక సం బందాల ద్వారా కోసలమహా దేవిని పెళ్లి సేసుకొని కాతీరాజ్యాన్ని కట్నంగా తెచ్చుకున్నాడు
  3. దౌత్య సంబందాల ద్వారా అమతి రాజైన ప్రత్యోద మహాసేణుడు కామెర్ల వ్యాదితో బాదపడినపుడు బింబుసారుడు తన వైద్యుడైన - జీవకుడిని పంపించి వ్యాదిని నయంచేసి అతని తో స్నేహసంబందాలు నెలకొల్పాడు
2) ఆజాతశత్రువు
  1. ఇతడు పితృవాంతకుడు
  2. 3 రాజానాలను జయించాడు : 1) వజ్జి 2) కోసల 3) మల్ల
3) ఉదయనుడుు
  • ఇతని సేనాపతి అయిన శిశునాగు ఉదయనుడి ని చంపి మగధను ఆక్రమించాడు
2) శిశు నాగవంశం

1) శిశునాగుడు

  • ఇతను అవంతి రాజ్యాన్ని జయీంచి శిశు నాగవంశంతో రాజ్యాన్నీ స్థాపించాడు.
2) కాలాకోకుడుు
  • ఇతను బలహీ నుడు
  • ఇతని సేనాపతి మహాపద్మనందుడు ఇతనిని అంతం చేశాడు.
3) నంద వంశము

1) మహాపద్మనందుడు

  • మగదను పాలించిన రాజులలో గొప్పవాడు.
  • శూద్రకులస్థుడు. జైనమతానికి చెందిన వాడు.
  • మిగిలిన షోడస మహా జనపదాలు (అస్మక రాజ్యం తో సవా) అన్ని జయించాడు.
  • పద్మనందుడు తన 8 మంది కుమారులతో కలిసి దక్షిణ భారత దేశం ను జయించాడు
  • వీరిని నవనందులు అంటారు.

2) ధననందుడు

  • ఇతను చివరివాడు
  • చంద్రగుప్త మౌర్యుడు ఇతనిని అంతంచేసి సింహసనం అదిష్టించాడు

No comments:

Post a Comment

Job Alerts and Study Materials