ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే
విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు
ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం
కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి
నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ
అవకాశాలు కల్పిస్తోంది.
ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా PSC & KVSC Govt. Degree College,కళాశాలలో ఈ నెల 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 8ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళలో అపోలో, L&T కన్స్ట్రక్షన్,ఫోన్ పే,క్రెడిట్ ఆక్సిస్ గ్రామీన్,KL గ్రూప్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.03-09-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది.
ఇందుకు సంబంధించిన నంద్యాల జిల్లా కేంద్రంలోని PSC & KVSC Govt. Degree College,కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది.ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. వి. ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ Alla Basha: 9182217075, S Mastan Vali-8297812530 రిజిస్ట్రేషన్ లింక్ :- https://tinyurl.com/jobmelagde
ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా PSC & KVSC Govt. Degree College,కళాశాలలో ఈ నెల 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 8ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళలో అపోలో, L&T కన్స్ట్రక్షన్,ఫోన్ పే,క్రెడిట్ ఆక్సిస్ గ్రామీన్,KL గ్రూప్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.03-09-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది.
ఇందుకు సంబంధించిన నంద్యాల జిల్లా కేంద్రంలోని PSC & KVSC Govt. Degree College,కళాశాలలో ఈ జాబ్ మేళా జరగనుంది.ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. వి. ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ Alla Basha: 9182217075, S Mastan Vali-8297812530 రిజిస్ట్రేషన్ లింక్ :- https://tinyurl.com/jobmelagde
No comments:
Post a Comment