Mother Tongue

Read it Mother Tongue

Sunday, 21 May 2023

పదో తరగతి అర్హతతో.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో నోటిఫికేషన్ విడుదల చేసిన పోస్టల్ శాఖ.. 12,822 ఉద్యోగాలకు దరఖాస్తులు..

తాజాగా పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు. మే 22 నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 11, 2023 తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులో ఎడిట్ కు జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించారు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేయనున్నారు. వీటి ఫలితాలను జూన్ మూడు లేదా 4వ వారంలో విడుదల కానున్నట్లు తెలిపారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials