Mother Tongue

Read it Mother Tongue

Thursday, 6 April 2023

యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలకు భోగ్‌ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు భోగ్‌ గుర్తింపు లభించింది

‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’
- ఈ సంస్థ ఈ ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని మార్చి 28న సర్టిఫికెట్‌ ఇచ్చింది

తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ‘బ్లిస్‌ఫుల్‌ హైజీన్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌ (భోగ్‌)’ సర్టిఫికెట్‌ పొందిన దేవాలయాలుగా రికార్డు సృష్టించాయి. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ర్టాల్లో ఈ ఆలయాలకు గుర్తింపు దక్కింది. కేంద్రం నుంచి ప్రత్యేక ఆడిట్‌ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలను పరిశీలించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వంటి కొన్ని ప్రముఖ దేవాలయాలకు మాత్రమే భోగ్‌ గుర్తింపు ఉంది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 స్టడీ మెటీరియల్స్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details

No comments:

Post a Comment

Job Alerts and Study Materials