దేశంలో మొదటిసారి దేశీ గిర్ జాతికి చెందిన క్లోనింగ్ ఆవు దూడను పుట్టించినట్లు కర్నాల్ (హర్యానా)లోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) మార్చి 28న వెల్లడించింది. 32 కిలోల బరువున్న ఈ ఆవు దూడకు గంగా అని పేరు పెట్టారు. గిర్, సాహివాల్, తార్పార్కర్, రెడ్ సింధీ ప్రముఖ దేశీ జాతి పశువులు. ఇవి పాల ఉత్పత్తిలో, భారత పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. క్లోనింగ్ ద్వారా పుట్టిన గంగా ద్వారా రోజుకు 15 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేయవచ్చని ఎన్డీఆర్ఐ వెల్లడించింది.
Date |
Item Name |
Details |
07/04/2023 |
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి |
Get Details |
07/04/2023 |
స్టడీ మెటీరియల్స్ |
Get Details |
07/04/2023 |
కరెంటు అఫైర్స్ |
Get Details |
No comments:
Post a Comment